News

పద్మారావు నగర్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి (లష్కర్) బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో పోలీసులు ...
ఇంటర్నేషనల్‌‌‌‌ స్పేస్‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో ఉన్న మన దేశ ఆస్ట్రోనాట్‌‌‌‌ శుభాంశు శుక్లా జులై 14న తిరిగి భూమికి రానున్నారు. ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి యాక్సియం మిషన్‌‌‌‌–4లో భాగంగా జూన్‌‌‌‌ 25న శుక్ల ...
దేశీయంగా రేర్ ఎర్త్ మాగ్నెట్ల (అయస్కాంతాల) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.1,345 కోట్లతో కొత్త స్కీమ్‌‌‌‌‌‌‌‌ను ...
బీసీ రిజర్వేషన్లకు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచుతుంటే, ...
హైదరాబాద్ కూకట్‌‌‌‌‌‌‌‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతిచెందారు. శుక్రవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో ...
జిల్లాలోని జూనియర్ కాలేజీలకు 11 ఏండ్ల తర్వాత నిధులు మంజూరయ్యాయి. 14 కాలేజీలలో రిపేర్లు, వసతుల కల్పన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.3.23 కోట్లు మంజూరు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోల ...
జగిత్యాల జిల్లా మెట్ పల్లి టౌన్ బోయవాడలో శుక్రవారం పిచ్చికుక్క దాడిలో చిన్నారులు మహిళా గాయపడ్డారు. స్కూల్‎కు వెళ్తున్న ...
రెండు నెలల కిందట తనను తాను పోప్​గా పేర్కొంటూ ఏఐ ఇమేజ్ క్రియేట్ చేసుకుని అభాసుపాలైన ట్రంప్.. తాజాగా సూపర్ మాన్ అవతార్ ఏఐ ...
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో రెండో రోజు భూకంపం సంభవించింది. శుక్రవారం సాయంత్రం 7.19 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు ...
ఏండ్లుగా ఎదురుచూస్తున్నవారికి ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 52,835 కార్డులు ...
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భవితవ్యంపై ఉత్కంఠ మొదలైంది. పార్టీకి చేసిన రాజీనామాను అధిష్టానం ఆమోదించడంతో ఆయన దారెటు అనే చర్చ ...
యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ సిద్దార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా ఐపీఎస్‌ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2025, జూలై 2న రాజీనామా ...