News
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. జమ్మూకశ్మీర్లో పౌరుల వాహనాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. నియంత్రణ రేఖ వెంట గురువారం రాత్రి పాక్కు చెంది ...
తాజా పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ కొనసాగడం సందిగ్ధంగా మారింది. టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ...
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలోని తన పొలంలో రబీ వరిలో ...
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముష్కరుల స్థావరాలపై భారత్ విరుచుకుపడిన తీరును మీడియా సమావేశంలో వివరించిన ఇద్దరు మహిళా ...
‘ఆపరేషన్ సిందూర్’తో ఉగ్రవాద లోకానికి వణుకు పుట్టించారు మన దేశ సైనికులు. ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ‘ఆపరేషన్ ...
అనగనగా ఒక పేద్ద కోతి. పాపం దానికి నడవటం రాదు.. వాళ్లమ్మే ఎత్తుకుని అడవంతా తిప్పేది’ అంటూ తాతయ్య చెప్పే కథలన్నీ వింటూ, అవునా ...
ఏ తల్లి కన్నబిడ్డో. అమ్మకే భారమయిందో.. అయినవారే వద్దనుకున్నారో.. మాతృమూర్తి ఒడిలో ఆదమరిచి నిద్రపోవాల్సిన ఆ పసిపాప అనాథలా ...
అయిదు జిల్లాల్లోని 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 2.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణకు నీరందించేందుకు ఉద్దేశించిన చింతలపూడి ...
ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలు కూడా తెల్లబియ్యానికి బదులు చిరుధాన్యాలు ...
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను రెన్యూవల్ చేయాలా..? లేక కొత్తగా జారీ చేయాలా..? అనే విషయంపై మంత్రివర్గ ఉపసంఘం ...
అత్యధిక వినియోగ సమయం (పీక్ అవర్స్)లో కూటమి ప్రభుత్వం యూనిట్ రూ.4.60 ధరతో విద్యుత్ కొనుగోలు చేస్తుండగా, వైకాపా హయాంలో ...
ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లమంది కేథలిక్కులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. వారికి ఆరాధ్యుడైన పోప్ ఎన్నిక ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results