ニュース

ఒప్పందం ప్రకారం నిర్మాణం పూర్తిచేయకపోగా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డ హైదరాబాద్‌ అమీర్‌పేట్‌లోని దేవాస్‌ ఇన్‌ఫ్రా వెంచర్స్, ...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఈ నెల 29న నిజామాబాద్‌ జిల్లాకు రానున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సోమవారం తెలిపారు.
పాలిసెట్‌-2025 కౌన్సెలింగ్‌ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు కోసం ...
విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని విద్యా, ఐటీశాఖల మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో మాజీ మంత్రి ...
నైరుతి రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో దేశమంతా వ్యాపిస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేస్తోంది. పశ్చిమమధ్య, సరిహద్దు వాయవ్య ...
‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో సభకు నమస్కరిస్తున్న సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఎంపీ పురందేశ్వరి, ...
‘ఐదేళ్లు విధ్వంసం చేసినవాళ్లు.. కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ...
వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయిన దళితుడు చీలి సింగయ్య మృతితో ఆయన ...
ప్రజాప్రతినిధులంతా ప్రజాసేవకు పునరంకింతం కావాల్సిన సమయం ఇది.. ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన ...
ఆమె.. తన పెళ్లికి ముందే ఓ బ్యాంకు ఉద్యోగితో ప్రేమాయణం నడిపింది. కానీ, మరొకరితో వివాహానికి సిద్ధమైంది. అంతలోనే పెళ్లిని రద్దు ...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధకశాఖ(అనిశా)కు పట్టుబడ్డ నీటిపారుదలశాఖ ఈఈ నూనె శ్రీధర్‌ తన అక్రమార్జన సొత్తును ...
భూతాపం ఏటికేడు ఆందోళనకర రీతిలో పెరుగుతోంది. ఫలితంగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులతో అపార ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోంది.