செய்திகள்

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ...
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు.
దానిమ్మ ఆకుల రసాన్ని నువ్వులు నూనెతో కలిపి మరిగించి, చల్లారాక చెవిలో రెండు చుక్కలు వేస్తే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి ...
సూపర్ పవర్ కావాలంటూ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ఓ రిక్వెస్ట్ పెట్టాడు నీరజ్ చోప్రా. దాని అవసరం తనకూ ఉందన్నాడు స్టార్ ...
Encounter: భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ...
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న వ్యక్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో బూడిద గుమ్మడికాయ సహాయపడుతుంది.
మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ...
నేను ఓ వ్యక్తికి భూమి అమ్మాను. ఆ వ్యక్తి వద్దకు ట్యాపింగ్‌ ముఠా వెళ్లి బెదిరించింది. బలవంతంగా రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల ...
ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్‌ఎంపీ వైద్యుడు.. గొడవలు రావడంతో ఆమె ప్రాణాలు తీయాలనుకున్నాడు. బలం ఇంజెక్షన్‌ ...
రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు మొదలై నెల రోజులు గడిచిపోయాయి. అయినా పంటల బీమా పథకానికి ప్రభుత్వం టెండర్లు పిలవలేదు. అంటే ...
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థలకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు.