ニュース

మునిసిపాలిటీల్లో ఔట్‌ సోర్సింగ్‌ టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె తొమ్మిది రోజులుగా కొనసాగుతోంది.
మండలంలోని పీఎంలంక వద్ద సముద్ర కోత నివారణకు గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
అలనాటి చారిత్రక నేపథ్యానికి శిల్పకళ నైపుణ్యానికి నిలువెత్తు చిహ్నలు అక్కన్న మాదన్న ఆలయాలు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ...
నగరంలో ఖాళీ స్థలాలు, రోడ్లపై వర్షం నీరు నిలువకుండా పారిశుధ్య అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ ...
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివరాణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం ...
మున్సిప ల్‌ కార్మికుల 17 రోజుల సమ్మె సందర్భంగా మున్సిపల్‌ పరిపాలన అధికారులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకుంటే మరో ...
గిరిజనుల సంక్షేమా నికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
ముద్దనూరు, జూలై1 (ఆంధ్రజ్యోతి): మండలంలో బయోగ్యాస్‌, విండ్‌మిల్‌ ఏర్పాటు కోసం మంగళవారం ఆర్డీవో సాయిశ్రీ స్థల పరిశీలిన చేశారు.
చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ, అధిక వడ్డీ ఇస్తామంటూ అప్పు తీసుకుని రూ.1.50కోట్లు సొంతానికి వాడుకున్న నిర్వాహకుడిని, దివాళా ...
దత్తిరాజేరు, జూలై1 (ఆంరఽధజ్యోతి): వ్యాన్‌ను రైలు ఢీకొన్న ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలం లోని ...
మండలంలోని బీఎన్‌తిమ్మాపూర్‌ నిర్వాసితులకు కేటాయించిన స్థలంలో మౌలిక వసతులు కల్పించాలని భు వనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ ...
ప్రజల్లోకి వెళదాం, ప్రగతిని తెలియజే ద్దామని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, నియోజకవర్గ ఇనచార్జి రితేష్‌కుమార్‌ రెడ్డి, బొజ్జా రోశన్న, ...