News

పదుల సంఖ్యలో డ్రోన్లను పాకిస్తాన్ వైపు నుంచి భారత వైమానిక స్థావరాలపై టార్గెట్ చేస్తూ లాంచ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు ...
డ్రోన్ల కదలికలను గుర్తించి తక్షణమే వాటిని కూల్చివేయాలన్న దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ...
లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించబడుతుందని ఎస్పీ హామీ ఇచ్చారు. ఇంకా అటవీ ప్రాంతాల్లో ఉండే మిగిలిన ...
తాజా ఘటనలో సౌత్ వజిరిస్థాన్ ప్రాంతంలో తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదుల కాల్పుల్లో పాక్ సైనికులు 10 మంది ...
పంజాబ్‌ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఓ జనవాసంపై పాక్ డ్రోన్ బాంబు వేశినట్లు సమాచారం. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ...
హైదరాబాద్లో ఆర్మీకి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న కవిత, ఈ పోటీలను వాయిదా వేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ...
Kamal Haasan : వేడుకలు చేసుకోవడానికి ఇది సమయం కాదన్న కమల్ హాసన్ ఈ ఘటన దేశవ్యాప్తంగా మానవతా విలువలను గుర్తు చేస్తోంది.
BCCI : ఐపీఎల్ వాయిదా..టికెట్ల సొమ్మును వాపసు ఆటగాళ్ల భద్రతే ప్రధానం, అందుకే ఈ కీలకమైన నిర్ణయం తీసుకున్నామని వారు చెప్పారు.
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.ఢిల్లీలోని తెలంగాణ ...
మన శరీరంలో కిడ్నీల పాత్ర ప్రధానమైనది. ఇవి శరీరంలోని వ్యర్థాలను, మలినాలను బయటకు పంపిచడానికి తోడ్పడుతాయి. ఇవి సమర్థంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే చాలా మంది హార్ట్​, లివర్​ హెల్త్​ విషయంలో ఎన ...
జమ్ము కశ్మీర్‌లోని పలు సైనిక స్థావరాలపై పాకిస్థాన్ గత రాత్రి డ్రోన్లతో దాడులకు పాల్పడిన నేపథ్యంలో, ఎలాంటి పరిస్థితినైనా ...
పహల్గాం దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతోంది. పాక్ ఆధారిత ఉగ్రవాదుల చర్యలపై గట్టి ప్రతిఘటనగా భారత సైన్యం ఈ ఆపరేషన్‌ను కొనసాగిస్తోంది.