News

Subham Review : సమంత ఇటీవలి కాలంలో సినిమాలకే కాకుండా వెబ్ సిరీస్‌లు, అంతర్జాతీయ ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ వస్తోంది. అలాంటిది ...
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్‌పై పాకిస్తాన్ ఆర్మీ తీవ్రమైన ఆర్టిలరీ దాడికి పాల్పడింది. జమ్మూ ప్రాంతంలో పాక్ సైన్యం శెల్లింగ్ కొనసాగిస్తుండగా, భారత బలగాలు తీవ్రంగా ప్రతిచర్య చేపట్టాయి. భారత భద్రతా దళ ...
ఆపరేషన్ సిందూర్‌పై మీడియాతో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కర్ణల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కీలక ...
జమ్ములో ఉగ్రవాద దాడులు, రాకెట్ దాడి, పేలుళ్లతో నగరమంతా ఆందోళన. విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్‌అవుట్. పాకిస్థాన్ డ్రోన్లు ...
పాకిస్తాన్ షెల్లింగ్‌ అనంతరం పూంచ్ ప్రాంతంలో కుటుంబాలు శరణాలయాలకు తరలించబడ్డాయి. ముందస్తుగా తల్లిదండ్రులు తీసుకొచ్చినా, పిల్లలు ఆ ప్రమాదం గురించి అస్సలు తెలుసుకోలేదు. ఆపరేషన్ సిద్ధూర్ అనంతర పాక్ దాడుల ...
శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్ పరిశ్రమకు భూమి పూజ చేసిన అనంతరం రేణిగుంట విమానాశ్రయం కు తిరుగు ప్రయాణమైన మంత్రి లోకేష్ కు ...
వరంగల్ ప్రాంతానికి సమీపంలోని తెలంగాణ-చత్తీస్‌గడ్ సరిహద్దులో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతర ...
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా, రాజస్థాన్ సరిహద్దు గ్రామాలు దేశభక్తితో నిండి ఉన్నాయి. ప్రజలు సైన్యానికి తోడుగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు. సరిహద్దు జిల్లాల్లోని పాఠశాలలు మ ...
హైడ్రా పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలను ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించారు. అందులో 55 స్కార్పియోలు, 21 DRF ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ ...
India Pakistan: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలతో 16 మంది మరణించారని, భారతదేశం ప్రతీకారం తీర్చుకోవాలని వింగ్ కమాండర్ ...
India vs Pakistan: కేంద్రం పాకిస్థాన్ కంటెంట్‌ను నిలిపివేయాలని ఓటీటీ, మీడియా స్ట్రీమింగ్ సర్వీసులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ భద్రత, విదేశీ సంబంధాల రీత్యా ఈ నిర్ణయం తీసుకుంది.
విశాఖపట్నం ఆర్‌కే బీచ్ వద్ద జివిఎంసి అధికారులు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. నగరవాసులు, పర్యాటకులు ఈ పార్కుల్లో వ్యాయామం చేస్తూ ...