News
మనలో కొంతమందికి మెడ దగ్గర వంపు రావడాన్ని మీరు చూసే ఉంటారు. అలా ఎందుకు వస్తుంది? అది వస్తే ఏం చెయ్యాలి? అది ఎందుకు ప్రమాదకరమో తెలుసుకుందాం.
విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద జివిఎంసి అధికారులు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. నగరవాసులు, పర్యాటకులు ఈ పార్కుల్లో వ్యాయామం చేస్తూ ...
పాకిస్తాన్కు భారత్ మళ్లీ షాకిచ్చింది. లాహోర్ సహా అనేక ప్రాంతాల్లో డ్రోన్ అటాక్ చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను ధ్వంసం ...
హార్ట్ ఎటాక్ సమయంలో సిపిఆర్ ప్రాణాలను కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ సిపిఆర్ నేర్చుకోవడం అవసరం అని డాక్టర్ రవి కిరణ్ అన్నారు.
గోదావరి జిల్లాలో మాక్ డ్రిల్లో సైరన్ మోగించారు. విద్యార్థులకు స్వీయరక్షణపై అవగాహన కల్పించారు. రక్షణశాఖ ఆదేశాలతో ఏపీ, తెలంగాణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో గోదావరి జిల్లాలు అలర్ట్ అయ్యాయి. అధికారులు యుద్దానికి సంబంధించి మాక్ డ్రిల్ నిర్వహించి..
కాకినాడ కాజా, ప్రత్యేకంగా గొట్టం కాజా, తాడేపల్లిగూడెంలో యువకుడు కిలో రూ.200కి అమ్ముతున్నాడు. ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు ...
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ లాహోర్లో మూడు పేలుళ్లు జరిగాయి. ఐతే ఎలా జరిగిందన్న వివరాలు మాత్రం బయటికా రాలేదు.
హైదరాబాద్ - చాంద్రాయణ గుట్టలోని అక్బర్ నగర్లో హైడ్రా భారీ పోలీసు బందోబస్తు మధ్య షాపులను కూల్చేసింది. దీంతో పోలీసులకు, పాతబస్తీ వాసులకు మధ్య తోపులాట జరిగింది.
ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై జట్టు బుధవారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో ...
హనుమకొండలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా ఈ నెల 12న జరుగుతుంది. ఐటిఐ పూర్తి చేసిన వారికి 5 ...
అనసూయ భరద్వాజ్ సిరిసిల్లలో కాసం ఫ్యాషన్స్ 17వ స్టోర్ ప్రారంభించారు. నాని, కీర్తి సురేష్ నటించిన పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించారు. ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results