News

ధర్మశాలలో గురువారం పంజాబ్‌ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆగిపోయిన నేపథ్యంలో తర్వాతి రోజు ఈ రెండు జట్ల ...
పాకిస్థాన్‌ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేస్తున్న సాయుధ దళాలకు భారత క్రీడాకారులు గట్టి మద్దతు ప్రకటించారు.
బీడబ్ల్యూఎఫ్‌ తైపీ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నీలో భారత యువ షట్లర్లు ఉన్నతి హుడా, ఆయుష్‌ శెట్టి సత్తాచాటుతున్నారు. ఈ టోర్నీలో ...
భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ మనసు మార్చుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ముంబయి నుంచి గోవాకు తరలివెళ్లిన అతడు నెల రోజుల్లోనే తన ...
ఆర్చరీ ప్రపంచకప్‌ రికర్వ్‌లో భారత ఆర్చర్లు దీపిక కుమారి, పార్థ్‌ సుశాంత్‌ సాలుంఖె సెమీఫైనల్లో ప్రవేశించారు.
మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా కేసులో దోషిగా తేలిన ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ స్టువర్ట్‌ మెక్‌గిల్‌.. జైలు శిక్ష ...
యెస్‌ బ్యాంక్‌లో తమకున్న వాటాలో 20 శాతాన్ని జపాన్‌ సంస్థ మిత్సుయి బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఎంబీసీ)కు విక్రయిస్తున్నామని ...
డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్, గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.8,506 కోట్ల ఆదాయంపై రూ.1,593 కోట్ల నికరలాభాన్ని ...
పాలసీదారులు సులభంగా ప్రీమియం చెల్లించేందుకు వీలుగా సరికొత్త సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ...
తమ వల్ల భారత్‌లోని ఓ ప్రాంతంలో సినిమా విజయోత్సవ వేడుక రద్దయింది అన్న సంతృప్తిని కూడా పాక్‌కు మనం మిగల్చకూడదు  అనే ఉద్దేశంతోనే ...
దేశ సరిహద్దుల్లో పరిణామాల్ని... అక్కడ చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని ‘థగ్‌ లైఫ్‌’ పాటల విడుదల ...
విజయ్‌ దేవరకొండ ఈ నెలలోనే ‘కింగ్డమ్‌’ సినిమాతో సందడి చేయనున్నారు. ఆ తర్వాత ఆయన చేయనున్న సినిమాలు ఇప్పటికే ఖరారైన సంగతి ...