News

ఎదుటివారు బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు మాటలతో ఓదార్చుతాం. వారిని, వారి పరిస్థితులను అర్థం చేసుకుంటాం. కానీ మనదగ్గరికి ...
నచ్చినవారికి కానుకగా ఇవ్వాలన్నా, మనసుకి నచ్చి మనమే కొనుక్కోవాలనుకున్నా మొదటి ఎంపిక ఉంగరమే అవుతుంది. అందుకే, ప్రతి అమ్మాయీ తన ...
కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని భారతీయ తీర రక్షక దళం 630 నావిక్‌ (డొమెస్టిక్‌ బ్రాంచ్, జనరల్‌ డ్యూటీ), యాంత్రిక్‌ పోస్టుల భర్తీకి ...
దిల్లీ, ముంబయి వంటి మహా నగరాల నుంచి చిన్నస్థాయి పట్టణాల వరకూ.. ఎటు చూసినా పెరుగుతున్న జనాభా, తరిగిపోతున్న స్థల లభ్యత. కొత్త ...
భవిష్యత్తును అర్థం చేసుకోవడానికీ, కెరియర్‌ ప్రస్థానం అందుకు అనువుగా సాగేలా చేసుకోవడానికీ మీరు సిద్ధమా? అయితే.. సాంకేతిక ...
రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం ద్విచక్ర వాహనాలదే. చోదకులు సహా వివిధ సందర్భాల్లో వెనుక కూర్చునే వారు బాధితుల జాబితాలో ...
అమ్మానాన్నలు చనిపోవడంతో చిన్నప్పటి నుంచీ అమ్మమ్మ దగ్గరే పెరిగాను. మావయ్యకి గతంలో పెళ్లైంది భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.
తన జీవితమే కాకుండా ఇతరులనూ నాశనం చేసేది మద్యం తాగి వాహనాలను నడపే అలవాటు. జైలు జీవితం గడిపే పరిస్థితి తెచ్చుకోవద్ధు వరుసగా వడుసార్లు పట్టుబడితే లైసెన్స్‌ రద్దవుతుంది. కఠినంగా వ్యవహరిస్తున్నాం. ప్రతి ...
రాష్ట్ర ప్రభుత్వానికి పల్లెలపై పట్టింపు లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. సోమవారం నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తి గ్రామాన్ని సందర్శించారు.
ధర్మపురి నుంచి ఆదివారం మధ్యాహ్నం 60 మంది ప్రయాణికులతో ఓ ప్రభుత్వ బస్సు సేలం వైపు బయలుదేరింది. డ్రైవర్‌ నారాయణన్‌(58). మాదేశన్‌(52) కండక్టర్‌. బస్సు ధర్మపురి-సేలం ప్రధాన రహదారిలో పచ్చియమ్మన్‌ ఆలయ సమీపం ...
కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌ సమీపం కరుమాంగళని గ్రామంలో బిహార్‌కు చెందిన నీర్‌కుమార్, కాజల్‌ కుమారి దంపతులు నివసిస్తున్నారు. వీరి 5 ఏళ్ల కుమారుడు ఆదవ్‌ కుమార్‌ ఈనెల 9వ తేదీ అదృశ్యమయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్‌: విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. లంకెలపాలెం వద్ద కారును ...