News

తాజా పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్‌ కొనసాగడం సందిగ్ధంగా మారింది. టోర్నీలో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ...
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలోని తన పొలంలో రబీ వరిలో ...
పాకిస్థాన్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముష్కరుల స్థావరాలపై భారత్‌ విరుచుకుపడిన తీరును మీడియా సమావేశంలో వివరించిన ఇద్దరు మహిళా ...
అత్యధిక వినియోగ సమయం (పీక్‌ అవర్స్‌)లో కూటమి ప్రభుత్వం యూనిట్‌ రూ.4.60 ధరతో విద్యుత్‌ కొనుగోలు చేస్తుండగా, వైకాపా హయాంలో ...
తిరుమలలో రాష్ట్ర స్థాయి ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో ...
అనగనగా ఒక పేద్ద కోతి. పాపం దానికి నడవటం రాదు.. వాళ్లమ్మే ఎత్తుకుని అడవంతా తిప్పేది’ అంటూ తాతయ్య చెప్పే కథలన్నీ వింటూ, అవునా ...
ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలు కూడా తెల్లబియ్యానికి బదులు చిరుధాన్యాలు ...
అయిదు జిల్లాల్లోని 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 2.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణకు నీరందించేందుకు ఉద్దేశించిన చింతలపూడి ...
రాష్ట్రంలో ఏవియేషన్‌ రంగంలో రూ.2 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ‘బ్లూజే ఏరో స్పేస్‌’ సంస్థ ఆసక్తి చూపిస్తోంది.
భారత ప్రభుత్వానికి మద్దతుగా ‘వందేమాతరం’ నినాదాన్ని సామాజిక మాధ్యమ ఖాతాల డీపీగా పెట్టుకోవాలని ప్రజల్ని విద్య, ఐటీ శాఖల మంత్రి ...
‘ఆపరేషన్‌ సిందూర్‌’తో ఉగ్రవాద లోకానికి వణుకు పుట్టించారు మన దేశ సైనికులు. ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ‘ఆపరేషన్‌ ...
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.పర్వతరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. ఇటీవల ...