News

సీమాంతర ఉగ్రవాదానికి ఐఎంఎఫ్‌ నిధులు వాడతారన్న భారత్‌ తీవ్ర అభ్యంతరాల మధ్య పాక్‌కు 100 కోట్ల డాలర్ల రుణాన్ని ఆమోదించింది.
భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్న బీకర దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రోజురోజుకూ ...
భారత్‌పై పాకిస్థాన్‌ భారీగా టర్కీ డ్రోన్లను ప్రయోగించి విఫలమైంది. భారత వాయుసేన అధునాతన ఎయిర్‌ డిఫెన్స్‌తో వాటిని సమర్థంగా ...
ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్స అందించినందుకు, నిమ్స్‌కు ఆరోగ్యశ్రీ నుంచి వచ్చే డబ్బులో 35 శాతం ఇకపై డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ...
భారత టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) గల్ఫ్ దేశాలకు మొదటిసారి అంతర్జాతీయ రోమింగ్ (IR) ప్యాక్‌లను ప్రకటించింది.
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్‌ ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా ఐఎ్‌ఫఎస్‌ అధికారి జి.చంద్రశేఖర్‌రెడ్డి బాధ్యతలు ...
పవన్ కళ్యాణ్ గెలుపుకోసం మొక్కు తీర్చిన 96 ఏళ్ల పోతుల పేరంటాలకు పవన్ స్వయంగా పాదాభివందనం చేసి, ఆమెతో కలిసి భోజనం చేశారు. ఆమెకు ...
యెస్‌ బ్యాంక్‌లో 20 శాతం వాటాను జపాన్‌కి చెందిన ఎస్‌ఎంబీసీ రూ.13,483 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది దేశీయ బ్యాంకింగ్ రంగంలో ...
ప్రకాశం, తిరుపతి, నంద్యాల, శ్రీకాకుళం, చిత్తూరు తదితర జిల్లాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి. రాబోయే 24 గంటల్లో కోస్తా, ...
పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ తన జీతాన్ని నియోజకవర్గంలోని 42 మంది అనాథ పిల్లల విద్య, సంక్షేమం కోసం నెలకు రూ.5 వేల ...
ప్రభుత్వాల ఉచిత పథకాలపై రాష్ట్ర హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి నిధులు, ఆదాయ వనరుల్లేకుండానే ఆర్థికంగా భరించలేని ...
పహల్గాం దాడి నేపథ్యంలో భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని అమలు చేయకుండా నిలిపివేసింది. ప్రపంచ బ్యాంకు జోక్యం చేయాలని పాక్‌ కోరినా, ...