വാർത്ത

Encounter: భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది ...
మురికివాడలు, వలస కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని పిల్లల కోసం మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం ...
బీజేపీ బాజాప్త ఒక్కటే మాట చెప్పింది.. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే సీఎం అవుతారు’’ అని కేంద్ర హోం శాఖ సహాయ ...
(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): ఆమె ఓ తెలుగు నర్సు. సేవే పరమావధిగా గల్ఫ్‌లోని బిషా అనే ఎడారి ప్రాంతంలో వేలాది మంది రోగులకు ...
కేరళ రాష్ట్ర పోలీస్‌ బాస్‌గా పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామానికి చెందిన రావాడ ఆజాద్‌ చంద్రశేఖర్‌ నియమితులయ్యారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల విద్యా సంస్థలకు చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు.
గిరిజన సంక్షేమశాఖ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ గెస్ట్‌ ఫ్యాకల్టీకి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరి వేతనాలు ...
నేను ఓ వ్యక్తికి భూమి అమ్మాను. ఆ వ్యక్తి వద్దకు ట్యాపింగ్‌ ముఠా వెళ్లి బెదిరించింది. బలవంతంగా రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల ...
ఏళ్ల తరబడి చిరు జీతాలకే పనిచేస్తున్న తమ గోడు పట్టించుకోవాలని డ్వామా మండల కేంద్రాల్లో ఎంసీపీ పనిచేస్తున్న అటెండర్లు ఆవేదన ...
రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు మొదలై నెల రోజులు గడిచిపోయాయి. అయినా పంటల బీమా పథకానికి ప్రభుత్వం టెండర్లు పిలవలేదు. అంటే ...
వైసీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి విషయంలో చట్టనిబంధనల ప్రకారం నడుచుకోవాలని పురపాలకశాఖ ...
రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఇతర వృత్తివిద్య కోర్సులకు ఈ విద్యాసంవత్సరంలో కూడా పాత ఫీజులే కొనసాగనున్నాయి. నిబంధనల ప్రకారం 2025-28 ...