News

పాక్‌లో బలూచీలకు విద్య, వైద్యం లేని దుస్థితి మధ్య 75 ఏళ్లుగా స్వాతంత్ర్య పోరాటం కొనసాగుతోంది. తాజా దాడులతో బీఎల్‌ఏ దళాలు ...
ఆర్‌అండ్‌బీ శాఖలో ఏఈల కొరత తీర్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల ఇంజనీరింగ్‌ సిబ్బందిని వినియోగించేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం ...
గత ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన మూడు కీలక బిల్లులను రాష్ట్ర మంత్రివర్గం ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.
ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సైన్యం స్కాల్ప్‌ క్షిపణులు, హ్యామర్‌ బాంబులతో పాటు బెంగళూరులో తయారైన స్కై-స్ట్రైకర్‌ సూసైడ్‌ ...
రేషన్‌, దీపం-2 పథకాలు, ధాన్యం సేకరణలో అవకతవకలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ...
భారత ప్రభుత్వానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరోసారి బంపర్‌ బొనాంజా ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు ...
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత నౌకాదళం అరేబియా సముద్రంలో ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను తరలించి, పాకిస్థాన్‌ పై దాడికి సిద్ధమైంది.
భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. యూకే ...
ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికం (క్యూ4)లో ప్రోత్సాహకర ఫలితాలను ...
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ...
చిన్న, మధ్య తరహా కాలువల నిర్వహణకు రూ.344 కోట్లతో టెండర్లు పిలవడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పనులు చేయని ...
భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో ఈక్విటీ మదుపరులు అప్రమత్తమై అమ్మకాలకు పాల్పడ్డారు. దాంతో స్టాక్‌ ...