ニュース

భారత స్వాతంత్య్రోద్యమంలో మితవాద నాయకుడిగా పేరొందిన గోపాలకృష్ణ గోఖలే 1866, మే 9న మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కోట్లూక్‌లో ...
ప్రపంచ దిగ్గజ మదుపరి వారెన్‌ బఫెట్‌ బెర్క్‌షైర్‌ హాత్‌వే సీఈఓ పదవి నుంచి దిగిపోనున్నట్లు ప్రకటించారు. పెట్టుబడులతో అపర ...
అర శాతం వడ్డీ తక్కువగా ఉన్నా.. రుణం తీరే సరికి భారం రూ.లక్షల్లోనే తగ్గుతుంది. కాబట్టి, గృహరుణం తీసుకునేటప్పుడు ఎంత అప్పు ...
కృత్రిమ పాలిమర్‌ వ్యర్థాలు జీవకణాలతో విచ్ఛిన్నం కాకుండా భూ ఉపరితలంపై పేరుకుపోయి భూమి, జీవవైవిధ్యానికి హాని కలిగిస్తాయి. ఈ ...
నా వయసు 38. నెలకు రూ.20వేల వరకూ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నాను. ఇందులో లార్జ్‌ క్యాప్‌ ఫండ్లతోపాటు, ఈఎల్‌ఎస్‌ఎస్‌లు ...
క్రెడిట్‌ కార్డులు వాడటం ఎంత సులభమో వాటితో వచ్చే సమస్యలూ అంతే అధికం. ముఖ్యంగా క్రెడిట్‌ స్కోరు ఎంతో కీలకంగా మారుతున్న ...
కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను హతమార్చిన దురంతానికి ప్రతిగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట భారత్‌ గట్టి ...
పదో తరగతి తరవాత తక్కువ వ్యవధిలోనే ఉపాధిని అందిపుచ్చుకోవడానికి పారిశ్రామిక శిక్షణ సంస్థలు(ఐటీఐలు) తోడ్పడతాయి. దశాబ్దాలుగా మన ...
దేశంలో సుశిక్షితులైన డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనివల్ల సరకు రవాణా రంగం పెద్ద సమస్యనే ఎదుర్కొంటోంది. చాలామంది డ్రైవర్లు ...
దేశ రాజకీయ చిత్రపటంలో ఎనభై, తొంభై  దశకాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందిరాగాంధీ మరణానంతరం రాజీవ్‌గాంధీ ...
మన దేశానికి ఆపద్ధర్మ ప్రధానమంత్రిగాను, కేంద్రమంత్రిగాను పనిచేసిన గుల్జారీలాల్‌ నందా నిజాయతీపరుడైన గాంధేయవాది. పదవీవిరమణ ...
300 వన్డేలు ఆడిన ఏడో భారత క్రికెటర్‌గా ఇటీవల ఎవరు వార్తల్లో నిలిచారు? (ప్రపంచంలో ఈ ఘనత సాధించిన 22వ  క్రికెటర్‌గా నిలిచాడు.