News

అనగనగా ఒక పేద్ద కోతి. పాపం దానికి నడవటం రాదు.. వాళ్లమ్మే ఎత్తుకుని అడవంతా తిప్పేది’ అంటూ తాతయ్య చెప్పే కథలన్నీ వింటూ, అవునా ...
‘ఆపరేషన్‌ సిందూర్‌’తో ఉగ్రవాద లోకానికి వణుకు పుట్టించారు మన దేశ సైనికులు. ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ‘ఆపరేషన్‌ ...
ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలు కూడా తెల్లబియ్యానికి బదులు చిరుధాన్యాలు ...
అత్యధిక వినియోగ సమయం (పీక్‌ అవర్స్‌)లో కూటమి ప్రభుత్వం యూనిట్‌ రూ.4.60 ధరతో విద్యుత్‌ కొనుగోలు చేస్తుండగా, వైకాపా హయాంలో ...
అయిదు జిల్లాల్లోని 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 2.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణకు నీరందించేందుకు ఉద్దేశించిన చింతలపూడి ...
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బార్‌ల లైసెన్సులను రెన్యూవల్‌ చేయాలా..? లేక కొత్తగా జారీ చేయాలా..? అనే విషయంపై మంత్రివర్గ ఉపసంఘం ...
ఏ తల్లి కన్నబిడ్డో. అమ్మకే భారమయిందో.. అయినవారే వద్దనుకున్నారో.. మాతృమూర్తి ఒడిలో ఆదమరిచి నిద్రపోవాల్సిన ఆ పసిపాప అనాథలా ...
ప్రపంచవ్యాప్తంగా 140 కోట్లమంది కేథలిక్కులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. వారికి ఆరాధ్యుడైన పోప్‌ ఎన్నిక ...
జనాభా ఆధారంగా గ్రామ పంచాయతీల పునర్‌ వర్గీకరణపై కలెక్టర్ల నుంచి ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. ప్రతిపాదిత గ్రేడ్ల వారీగా ...
దేశీయంగా పంచదార ఉత్పత్తి తగ్గుతుండగా, ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుత పంచదార సీజన్లో (2024 అక్టోబరు నుంచి 2025 సెప్టెంబరు వరకు) ...
తిరుమలలో రాష్ట్ర స్థాయి ఫుడ్‌సేఫ్టీ ల్యాబ్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్‌ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంతో ...
రాష్ట్రంలో ఏవియేషన్‌ రంగంలో రూ.2 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు ‘బ్లూజే ఏరో స్పేస్‌’ సంస్థ ఆసక్తి చూపిస్తోంది.