Nieuws

శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్ పరిశ్రమకు భూమి పూజ చేసిన అనంతరం రేణిగుంట విమానాశ్రయం కు తిరుగు ప్రయాణమైన మంత్రి లోకేష్ కు ...
వరంగల్ ప్రాంతానికి సమీపంలోని తెలంగాణ-చత్తీస్‌గడ్ సరిహద్దులో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్‌లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతర ...
India Pakistan: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలతో 16 మంది మరణించారని, భారతదేశం ప్రతీకారం తీర్చుకోవాలని వింగ్ కమాండర్ ...
విశాఖపట్నం ఆర్‌కే బీచ్ వద్ద జివిఎంసి అధికారులు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. నగరవాసులు, పర్యాటకులు ఈ పార్కుల్లో వ్యాయామం చేస్తూ ...
హార్ట్ ఎటాక్ సమయంలో సిపిఆర్ ప్రాణాలను కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ సిపిఆర్ నేర్చుకోవడం అవసరం అని డాక్టర్ రవి కిరణ్ అన్నారు.
ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై జట్టు బుధవారం ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో రెండు వికెట్ల తేడాతో ...
Operation Kagar: తెలంగాణలో మావోయిస్టులు లేరు అని అంటుంటారు. కానీ.. పరిస్థితులు చూస్తే.. తెలంగాణలో కూడా మావోయిస్టుల కదలికలు ...
హనుమకొండలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా ఈ నెల 12న జరుగుతుంది. ఐటిఐ పూర్తి చేసిన వారికి 5 ...
కూచిపూడి నృత్యం నేర్పిస్తూ, రాజకీయాల్లో రాణిస్తున్న చొప్పరి జయశ్రీ కరీంనగర్‌కు చెందినవారు. రెండు సార్లు కార్పొరేటర్‌గా ...
కాకినాడ కాజా, ప్రత్యేకంగా గొట్టం కాజా, తాడేపల్లిగూడెంలో యువకుడు కిలో రూ.200కి అమ్ముతున్నాడు. ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు ...
హైడ్రా పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం హైడ్రా సిబ్బందికి 80కి పైగా కొత్త వాహనాలను ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించారు. అందులో 55 స్కార్పియోలు, 21 DRF ట్రక్కులు, 4 ఇన్నోవా హైక్రాస్ ...
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా, రాజస్థాన్ సరిహద్దు గ్రామాలు దేశభక్తితో నిండి ఉన్నాయి. ప్రజలు సైన్యానికి తోడుగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నారు. సరిహద్దు జిల్లాల్లోని పాఠశాలలు మ ...